Posted on 2026-04-18 10:12:37
డైలీ భారత్ రాజస్థాన్: 2024లో రాజస్థాన్లో జరిగిన రాష్ట్ర పోటీ పరీక్షల్లో స్టేట్ టాపర్గా నిలిచిన కాజల్ మీనా.గ్రూప్1 స్థాయి ర్యాంక్ కారణంగా.. సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా ఉద్యోగం పొందిన కాజల్.ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ చేసుకొని.. ఆరు నెలల క్రితమే ఎస్డియం స్థాయి ఉద్యోగంలో చేరిక.అయితే ఓ భూమికి సంబంధించిన డిక్రీ జారీ విషయంలో రూ.60 వేల లంచం డిమాండ్.బాధితుడు ఫిర్యాదు మేరకు.. పక్కా ప్లాన్తో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >