| Daily భారత్
Logo




ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి

News

Posted on 2026-04-20 10:34:12

Share: Share


ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి

సమ్మె పోస్టర్ ఆవిష్కరించిన ఆర్టీసి మహిళా ఉద్యోగులు, డిపో ఉద్యోగులు

డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల బస్ డిపో ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర జేఏసీ కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, తదితర  డిమాండ్ లతో డిపో ముందు మహిళ  ఉద్యోగులు, డిపో ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించి, అనంతరం  సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు జీపీ సింగ్, జిల్లా కమిటీ సభ్యులు ఏపీ రావు, డిపో జేఏసీ కమిటీ  చేర్మెన్ సి ఏచ్. బాణయ్య, వైస్ చైర్మన్ లు జెఎస్ఎన్ రావు, బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో  కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.  కార్యక్రమంలో సిరిసిల్ల డిపో మహిళా జేఏసీ కన్వీనర్లు, సునీత, కరుణ, ఉమా, నిర్మల, రోజరాణి, కాళేశ్వరి, పద్మ, త్రివేణి, స్వప్న,శ్వేత, తదితరులు  పాల్గొన్నారు.

Image 1

ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS

Posted On 2026-04-20 15:16:27

Readmore >
Image 1

చర్ల మండలంలో వరి కోత మిషన్ దహనం

Posted On 2026-04-20 14:59:28

Readmore >
Image 1

మహాత్మ బసవేశ్వర జయంతి ఘనంగా నిర్వహణ

Posted On 2026-04-20 14:58:10

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు యాంటీ-ర్యాగింగ్ అవగాహన కార్యక్రమం : డీఎస్పీ వెంకటేశ్వర్లు

Posted On 2026-04-20 13:57:43

Readmore >
Image 1

బిజెపి పార్టీలో చేరిన సుమారు 100 మంది కాంగ్రెస్ పార్టీ మరియు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ప్రతినిధులు

Posted On 2026-04-20 13:41:10

Readmore >
Image 1

జర్నలిస్ట్ ఆరోగ్యఆరోగ్య శిబిరం విజయవంతం

Posted On 2026-04-20 13:39:01

Readmore >
Image 1

హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

Posted On 2026-04-20 12:38:37

Readmore >
Image 1

డీలిమిటేషన్ పేరుతో మోసాలు… అప్రమత్తంగా ఉండండి!

Posted On 2026-04-20 10:48:31

Readmore >
Image 1

ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి

Posted On 2026-04-20 10:34:12

Readmore >
Image 1

ఖమ్మం ప్లీనరీకి బయలుదేరి వెళ్లిన చండ్రుగొండ బిఆర్ఎస్ శ్రేణులు

Posted On 2026-04-20 10:30:56

Readmore >