Posted on 2026-04-20 10:34:12
సమ్మె పోస్టర్ ఆవిష్కరించిన ఆర్టీసి మహిళా ఉద్యోగులు, డిపో ఉద్యోగులు
డైలీ భారత్, సిరిసిల్ల: సిరిసిల్ల బస్ డిపో ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర జేఏసీ కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, తదితర డిమాండ్ లతో డిపో ముందు మహిళ ఉద్యోగులు, డిపో ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించి, అనంతరం సమ్మె పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులు జీపీ సింగ్, జిల్లా కమిటీ సభ్యులు ఏపీ రావు, డిపో జేఏసీ కమిటీ చేర్మెన్ సి ఏచ్. బాణయ్య, వైస్ చైర్మన్ లు జెఎస్ఎన్ రావు, బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో సిరిసిల్ల డిపో మహిళా జేఏసీ కన్వీనర్లు, సునీత, కరుణ, ఉమా, నిర్మల, రోజరాణి, కాళేశ్వరి, పద్మ, త్రివేణి, స్వప్న,శ్వేత, తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >