Posted on 2026-04-23 18:22:34
డైలీ భారత్, కామారెడ్డి: యశోద హాస్పిటల్ లో అత్యధిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని యూరాలజిస్ట్ డాక్టర్ గోపీచంద్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని యశోద సెంటర్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. జనాభాలో 5 శాతం మంది కిడ్నీ లో రాళ్ల సమస్యలతో బాధపడుతున్నారని తొలి దశలో గుర్తిస్తే ఆపరేషన్ అవసరం లేకుండా వైద్యం చేయొచ్చని అన్నారు. యశోదలో రోబోటేక్, ఎక్స్రే వంటి అత్యాధునిక వైద్య సేవలో తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్నాయి అన్నారు. కిడ్నీ క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా వైద్యం యశోదలో అందుబాటులో ఉన్నదని తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే కిడ్నీ, క్యాన్సర్ వంటి వ్యాధులకు హైదరాబాదులోనే తక్కువ ఖర్చుతో వైద్యం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ
Posted On 2026-04-23 18:36:19
Readmore >
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం
Posted On 2026-04-23 18:22:34
Readmore >
పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరు
Posted On 2026-04-23 16:50:12
Readmore >