Posted on 2026-04-23 14:52:34
డైలీ భారత్, కామారెడ్డి: యశోద హాస్పిటల్ లో అత్యధిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని యూరాలజిస్ట్ డాక్టర్ గోపీచంద్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని యశోద సెంటర్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. జనాభాలో 5 శాతం మంది కిడ్నీ లో రాళ్ల సమస్యలతో బాధపడుతున్నారని తొలి దశలో గుర్తిస్తే ఆపరేషన్ అవసరం లేకుండా వైద్యం చేయొచ్చని అన్నారు. యశోదలో రోబోటేక్, ఎక్స్రే వంటి అత్యాధునిక వైద్య సేవలో తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్నాయి అన్నారు. కిడ్నీ క్యాన్సర్ వంటి వ్యాధులకు కూడా వైద్యం యశోదలో అందుబాటులో ఉన్నదని తెలిపారు. ఇతర దేశాలతో పోలిస్తే కిడ్నీ, క్యాన్సర్ వంటి వ్యాధులకు హైదరాబాదులోనే తక్కువ ఖర్చుతో వైద్యం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >
రెంట్ ఎ బాయ్ఫ్రెండ్ "డేటింగ్ ట్రాప్".. అమ్మాయిలూ తస్మాత్ జాగ్రత్త... సీపీ సజ్జనార్
Posted On 2026-08-08 14:28:17
Readmore >