Posted on 2026-05-04 15:31:43
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో పదవ తరగతి ఫలితాలలో దమ్మపేట మండలంలో మొదటి స్థానంలో నిలిచినటువంటి నాగుపల్లి గ్రామానికి చెందిన మేక మన్విత D/.మేక శ్రీనివాసరావు నీ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఉత్తమ మార్కులు సంపాదించినందుకు గాను అభినందించడం జరిగినది,భవిష్యత్తులో ఇంకా మంచి ఫలితాలు పొందాలని తను తన ఆశీర్వదించడం జరిగినది ఈ కార్యక్రమంలో నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి,గుడా ముత్యాలరావు గారు,దొడ్డ సతీష్ గారు,పూచి ప్రసాద్ గారు,కారం రత్నకుమారి గారు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >