Posted on 2026-05-06 23:18:17
డైలీ భారత్ డెస్క్: దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఇప్పుడు అతిపెద్ద రాజకీయ అస్త్రంగా మారింది. కర్ణాటక(శక్తి), తెలంగాణ(మహాలక్ష్మి), ఆంధ్రప్రదేశ్ (స్త్రీ శక్తి) రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి. తాజాగా కేరళ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ (UDF) "ఇందిర గ్యారెంటీ" పేరుతో, తమిళనాడులో విజయ్ (TVK) "వట్రి పయనం" పేరుతో ఈ ఉచిత ప్రయాణ హామీలను ఇచ్చారు.దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అస్త్రంగా మారిపోయింది
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >