Posted on 2026-05-07 20:07:14
డైలీ భారత్, కామారెడ్డి: ఈ సందర్బంగా MLC కోదండరామ్ మాట్లాడుతు టీజెస్ పార్టీ మే 12 న జలవిహార్ లో నిర్వహించడం జరుగుతుంది.
రాష్ట్ర ప్లినరి లో బీసీ రిజర్వేషన్ లు, నిరుద్యోగ సమస్యలు, రైతంగా సమస్యలు, కార్మికుల సమస్యలు చర్చ జరుగుతుంది రాష్ట్ర ప్లినరి ని విజయవంతం చేద్దాం అని పిలుపునిచ్చారు,
అదేవిదంగా కామారెడ్డి జిల్లలో సాగు నీరు కోసం కృషి చేద్దాం ప్రాజెక్టు లు పూర్తి కావాలి రాబోయే రోజు లలో జిల్లాలో పర్యటించి అభివృద్ధి కోసం కృషి చేద్దాం అని కలిసి రావాలని అన్నారు. జిల్లా పార్టీ కమిటీని ప్రకటించడం జరిగింది.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్ ముదిరాజ్, జిల్లా అధ్యక్షులు కుంబాల లక్ష్మణ్ యాదవ్,ప్రధాన కార్యదర్శి గా రజనీకాంత్,ఉపాధ్యక్షులు గా పూల్సింగ్, లల్సింగ్, కార్యదర్శి లు సంగరాజు,వర్షిత్, సంజీవ్, విజయ్ కుమార్,మహిళా అధ్యక్షులు గా నాగరాణి, లను ప్రకటించారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >