| Daily భారత్
Logo




వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

News

Posted on 2026-06-06 16:51:06

Share: Share


వరంగల్ అర్జేడిగా పదోన్నతి పొందిన మదన్ మోహన్ కు పి ఆర్ టి యు అభినందనలు

డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా మొదటి విద్యా శాఖ అధికారి గా పనిచేసిన మదన్ మోహన్ గారికి వరంగల్ RJD గా పదోన్నతి లభించినందుకు గాను మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేసిన అంబీర్ మనోహర్ రావు (PRTU TELANGANA PRESIDENT) 1) TET రద్దు చేయాలని 

2)OPS అమలు చేయాలని 

3)SSA వారందరికీ మినిమం టైమ్ స్కేల్ ఇవ్వాలని

4)PRC  తొందరగా అమలు చేయాలని 

ప్రభుత్వ పాఠశాల ల ను బలోపేతం చేయాలని 

5)PRTU TELANGANA విద్యార్థుల శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తోందని తెలియ చేయడం జరిగింది

Image 1

DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం..

Posted On 2026-06-15 22:15:08

Readmore >
Image 1

రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్

Posted On 2026-06-15 20:42:50

Readmore >
Image 1

సహాయం పేరుతో మోసం..

Posted On 2026-06-15 19:25:13

Readmore >
Image 1

ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్

Posted On 2026-06-15 19:19:40

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రజావాణికి 93 దరఖాస్తులు

Posted On 2026-06-15 19:18:27

Readmore >
Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >