| Daily భారత్
Logo




ఏసీబీ వలలో ఎంపీడీఓ

News

Posted on 2026-06-12 15:09:22

Share: Share


 ఏసీబీ వలలో ఎంపీడీఓ

డైలీ భారత్, నర్సింహులపేట: మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఎంపీడీఓ రాధికా, ఎంపీఓ కిన్నెరా యాకయ్య, అలాగే ఎంపీడీఓ కుమారుడు చిక్కినట్లు సమాచారం.

పడమటి గూడెం గ్రామంలో ఓ వెంచర్ అనుమతికి సంబంధించి ₹1 లక్ష లంచం డిమాండ్ చేసి, సెటిల్‌మెంట్ జరిగిన నేపథ్యంలో ₹45 వేల నగదు స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే ఎంపీడీఓ కార్యాలయంలో వివిధ వ్యవహారాలను నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీడీఓ కుమారుడు కూడా ఏసీబీ అధికారుల విచారణలో ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ACB దర్యాప్తు కొనసాగుతోంది.

Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >
Image 1

దివ్యాంగుల వైద్యానికి ఆర్థిక సహాయం

Posted On 2026-06-12 21:34:48

Readmore >
Image 1

సానిటేషన్ సిబ్బంది సేవలను గుర్తించి అభినందించిన ఆలయ ఈవో

Posted On 2026-06-12 20:23:57

Readmore >