| Daily భారత్
Logo




పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం

News

Posted on 2026-06-25 12:51:14

Share: Share


పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లో పిల్లలు ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసలై తల్లిదండ్రుల బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేస్తున్నారని సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. సైబర్ క్రైమ్ స్టేషన్‌కు వస్తున్న ఫిర్యాదులను పరిశీలించి ఆయన ఈ విషయాలను బుధవారం వెల్లడించారు. పిల్లలు ఫ్రీఫైర్ వంటి ఆటల్లో వర్చువల్ కాయిన్స్, డైమండ్స్ కొనుగోలు చేయడానికి తల్లిదండ్రుల ఫోన్లలో సేవ్ చేసిన కార్డ్ వివరాలు, యూపీఐలను వాడుతున్నారని, ముఖ్యంగా వృద్ధుల ఫోన్లలో ఈ లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ గేమింగ్ యాప్‌ల నియంత్రణకు ప్రభుత్వాలు, గూగుల్ వంటి సంస్థలకు లేఖలు రాస్తామని, తల్లిదండ్రులు పిల్లల ఫోన్లలో సేవ్ చేసిన వివరాలను తొలగించి, ప్రతి లావాదేవీకి పిన్, బయోమెట్రిక్ లాక్ తప్పనిసరి చేయాలని సూచించారు.

Image 1

పిల్లల ఆన్‌లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం

Posted On 2026-06-25 12:51:14

Readmore >
Image 1

పెళ్లి పేరుతో ప్రేమ, నగదు, బంగారం కాజేత

Posted On 2026-06-25 12:45:33

Readmore >
Image 1

"డ్రగ్స్ ఫ్రీ సిరిసిల్ల కోసం యువత ముందుకు రావాలి"

Posted On 2026-06-25 12:30:42

Readmore >
Image 1

మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు

Posted On 2026-06-25 12:21:26

Readmore >
Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >