Posted on 2026-07-11 15:02:55
డైలీ భారత్ రంగారెడ్డి జిల్లా: షాబాద్ లో ఆరుగురి దారుణ హత్యల కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ క్రాంత రెడ్డిని సీపీ తరుణ్ జోషి సస్పెండ్ చేశారు. మైనర్ బాలిక ఫిర్యాదు చేసినా, నిందితుడు రాజ్ కుమార్ పై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకపోవడాన్ని బాధితుల కుటుంబ సభ్యులు తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసులే నిందితుడికి సహకరించారని వారు ఆరోపించగా, విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు సీఐపై చర్యలు తీసుకున్నారు.
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >
శబరిమలలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన దేవస్వంబోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్
Posted On 2026-07-11 13:49:13
Readmore >
రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు : రాష్ట్ర అధికారి సి.సుదర్శన్రెడ్డి
Posted On 2026-07-11 13:46:55
Readmore >
షాబాద్ ఆరు హత్యల కేసులో రాజ్కుమార్పై ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు
Posted On 2026-07-11 13:46:16
Readmore >