Posted on 2026-07-11 13:46:55
డైలీ భారత్ డెస్క్: రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు,ఉద్దేశపూర్వకంగా అలా పొంది ఉంటే శిక్ష, జరిమానా..ఓటర్లంతా ‘సర్’లో పాల్గొని ఓటుహక్కును రక్షించుకోవాలి..ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి ఇవ్వాల్సిందే.ముఖ్యమంత్రికైనా, ప్రధానికైనా మినహాయింపు లేదు.ఎన్యూమరేషన్ ఫారం అందకుంటే.. ఫారం-6 ఇవ్వచ్చు.గ్రామాల్లో వేగంగా ‘సర్’.. పట్టణాల్లో చిరునామా సమస్య.బీఎల్వోలకు అవగాహన లేకనే ఫారాల పంపిణీ ఆలస్యం.తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సి సుదర్శన్రెడ్డి వెల్లడి చేశారు.
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >
శబరిమలలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన దేవస్వంబోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్
Posted On 2026-07-11 13:49:13
Readmore >
రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు : రాష్ట్ర అధికారి సి.సుదర్శన్రెడ్డి
Posted On 2026-07-11 13:46:55
Readmore >
షాబాద్ ఆరు హత్యల కేసులో రాజ్కుమార్పై ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు
Posted On 2026-07-11 13:46:16
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం : టిఆర్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డుల పంపిణీ
Posted On 2026-07-11 13:44:17
Readmore >