Posted on 2026-07-11 14:06:28
డైలీ భారత్, సిరిసిల్ల: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలను సిరిసిల్ల పట్టణంలో సేవా కార్యక్రమాలతో జరుపుకున్నారు.
సిరిసిల్ల పట్టణ BJYM అధ్యక్షులు వంగ అనిల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో BJP నాయకులు, BJYM కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని 20 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, మున్సిపల్ కౌన్సిలర్లు మామిడాల మహేష్, ఉరగొండ రాజు, మేర్గు శ్రీనివాస్, కొండ నరేష్, ఎర్రం విజయరామరాజు, రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు వేముల వైశాలి, జింక అనిల్, కోడం రవి, బూర విష్ణు, ఎనగంటి నరేష్, మోర శ్రీహరి, కాంబోజు శ్రీధర్, పోతు శ్రీనివాస్, దేవనపల్లి భాస్కర్, గాలి శ్రీనివాస్, సంగీతం సత్య సాయిరాం తో పాటు పలువురు BJP, BJYM నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రక్తదానం వంటి సేవా కార్యక్రమాల ద్వారా బండి సంజయ్ జన్మదినాన్ని స్ఫూర్తివంతంగా జరుపుకోవడం అందరికీ ఆదర్శమని నాయకులు పేర్కొన్నారు.
#HBDBandiSanjay #Sircilla #BJYM #BloodDonation #BJP #Telangana
సిరిసిల్లలో ఘనంగా బండి సంజయ్ జన్మదినం : BJYM ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
Posted On 2026-07-11 14:06:28
Readmore >
"ఆరోగ్య సమస్యల అవగాహనపై నర్సింగ్ విద్యార్థుల క్షేత్ర పర్యటన"
Posted On 2026-07-11 13:59:01
Readmore >
శబరిమలలో కీలక సంస్కరణలను ప్రవేశపెట్టిన దేవస్వంబోర్డు అధ్యక్షుడు కె. జయకుమార్
Posted On 2026-07-11 13:49:13
Readmore >
రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు : రాష్ట్ర అధికారి సి.సుదర్శన్రెడ్డి
Posted On 2026-07-11 13:46:55
Readmore >
షాబాద్ ఆరు హత్యల కేసులో రాజ్కుమార్పై ఎఫ్ఐఆర్ లో కీలక అంశాలు
Posted On 2026-07-11 13:46:16
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం : టిఆర్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డుల పంపిణీ
Posted On 2026-07-11 13:44:17
Readmore >