Posted on 2024-07-20 16:53:38
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: వికారాబాద్ జిల్లా తాండూర్ లో 7లక్షల 95వేల ఫేక్ నోట్ల నగదుతో పాటు ఫేక్ నోట్ల తయారికి ఉపయోగించిన కంప్యూటర్, ప్రింటర్ ఐదు సెల్ ఫోన్ లనుస్వాధీనం చేసుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు .ఈనెల 19న తాండూర్ రైల్వే స్టేషన్ లో అనుమానంతో తిరుగుతున్న చంద్రయ్యను పట్టుకున్న పోలీసులు.గతంలో ఈ నలుగురు నిందితుల పైన ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు అయినాయి.ఫేక్ నోట్ల తయారి ముఠా సభ్యులు చంద్రయ్య, జగదీష్, వీర వెంకటరమణ, శివ కుమార్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలింపు .
తెలంగాణ ఆంధ్రాలో నకిలీ నోట్లు తయారుచేసి మార్కెట్లో సర్కులేట్ చేస్తూనేవారు.
వీరిలో కొందరి గతంలో నేర చరిత్ర ఉందని మీడియా సమావేశంలో వెల్లడించిన వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి .దొంగా నోట్ల ముఠా గుట్టురట్టు చేసిన పోలీసులకు రివార్డులు అందజేసిన వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >