Posted on 2024-09-09 19:14:50
డైలీ భారత్, విజయవాడ: విజయవాడలోని అజిత్సింగ్ నగర్ లో వరద బాధితుడి చెంపపై కొట్టిన VRO జయలక్ష్మి.
వాటర్ బోటిల్, భోజనం, బియ్యం అడిగితే పట్టించుకోవడం లేదని బాధితులు ఆందోళన.
బాధితుడు వీడియో తీస్తుండగా చెంప చెల్లుమనిపించిన VRO జయలక్ష్మి.
వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పినా సచివాలయ 259 వార్డు VRO జయలక్ష్మి బాధితులను పట్టించుకోవటం లేదంటూ నిరసన.
VRO జయలక్ష్మిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బాధితులు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >