Posted on 2024-09-09 18:05:08
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కి రాష్ట్ర ప్రజాపద్ధుల సంఘం చైర్మన్ గా నియామకమైనందున శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు మొహమ్మద్ ఇబ్రహీం.
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >