Posted on 2024-09-11 17:57:52
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల ఛైర్మెన్ గా ఎన్నికైనందుకు సన్మానం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: జర్నలిస్టులు పార్టీలకు అతీతంగా వార్తలు మానవీయ కోణంలో రాయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలంగాణ అసెంబ్లీ ప్రజాపద్ధుల చైర్మన్ గా ఎన్నికైనందుకు షాద్ నగర్ రజక జర్నలిస్టులు పూలమాల శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలు వెలికి తీసి వార్తలు రాసే జర్నలిస్టుల సేవలు మరువలేనివని ఏ రంగంలోనైనా రాణించాలంటే ఓపిక పట్టుదల కృషి ఉండాలని అప్పుడే విజయం సొంతం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో సాక్షి శ్రీశైలం, ఆంధ్రజ్యోతి సత్యనారాయణ, నమస్తే తెలంగాణ శివ,ప్రజాపక్షం దన్నారం రమేష్, ప్రజా దర్బార్ శ్రీనివాస్, శ్రీనివాస్, దిశ రమేష్(ఆర్కే) తదితరులు పాల్గొన్నారు..
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >