Posted on 2024-09-11 18:16:14
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: నందిగామ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం నిమిత్తం ప్రముఖ వ్యాపారవేత్త నీలం విజయకుమార్ భారీ విరాళం అందజేశారు. బుధవారం ఈ సందర్భంగా నీలం విజయ్ కుమార్ మాట్లాడుతూ నందిగామ మండలం లోని అయ్యప్ప స్వామి దేవాలయం పునర్నిర్మాణం నిమిత్తం రూ, రెండు లక్షల 50 వేలు అందజేసినట్లు ఆయన పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణంలో భాగంగా తన వంతు విరాళం అంద చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆర్థికంగా పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం సహకారం అందజేసినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలో దేవాలయాల నిర్మాణంలో భాగంగా తన వంతు సహకారం అందజేసినట్లు ఆయన అన్నారు. అనంతరం శ్రీ శ్రీ గిరీషన్ సతీషన్ నాయర్ గురుస్వామి చేతుల మీదుగా శాలువాలతో పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ జిల్లెళ్ల బాల్ రెడ్డి, బాతుక లక్ష్మయ్య యాదవ్, బంటారం దర్శన్ గౌడ్, వావిలాల హరి జీవన్,ఎదిర శ్రీకాంత్ గౌడ్, నవాబ్ పేట్ శేఖర్ గౌడ్, నరసింహులు గౌడ్, నారాయణ గౌడ్, తుమ్మల నరసింహులు యాదవ్, బాంట్రపు జంగయ్య గౌడ్,లక్ష్మణ్,చించేటి కృష్ణ గౌడ్,నిరంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >