| Daily భారత్
Logo




రేషన్ బియ్యం... అక్రమ రవాణా పట్టివేత

News

Posted on 2024-09-14 18:50:40

Share: Share


రేషన్ బియ్యం... అక్రమ రవాణా పట్టివేత

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: అన్నపురెడ్డిపల్లి మండలం యర్రగుంట గ్రామ సమీపంలోని సీతరామ కెనాల్ బ్రిడ్జి దగ్గర ఈ రోజు మధ్యాహ్నం S.I.చంద్రశేఖర్  సిబ్బంది తో కలిసి వాహన తనిఖీ చేస్తుండగా ట్రాక్టర్ లొ సుమారు 25 క్వింటాల రేషన్ బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులు షేక్ అజీమ్, కోరస రాజేష్ పట్టుకోవడం జరిగింది.వారి వద్ద నుండి ఒక బైక్ స్వాధీనం చేసుకొని రేషన్ డీలర్ మిడియం తులసమ్మ పైన కూడా కేసు నమోదు చేసినట్టు ఎస్సై తెలిపారు.

Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >
Image 1

నివారణ కలిగిన వ్యాధి మలేరియా

Posted On 2026-04-24 17:20:12

Readmore >
Image 1

బీజేపీ లోకి రాఘవ్ చద్దా

Posted On 2026-04-24 16:36:30

Readmore >
Image 1

మదనపల్లెలో టమాట ధర రూ.38కు చేరిక...

Posted On 2026-04-24 12:08:57

Readmore >
Image 1

పరువు హత్య.. చెల్లెలి చెలికాడిని కొట్టి చంపిన అన్నలు...

Posted On 2026-04-24 12:08:02

Readmore >
Image 1

స్తంభించిన న్యాయవ్యవస్థ...

Posted On 2026-04-24 12:06:23

Readmore >
Image 1

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

Posted On 2026-04-24 11:24:14

Readmore >
Image 1

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ మృతి

Posted On 2026-04-23 22:57:41

Readmore >