| Daily భారత్
Logo




గణేష్ నవరాత్రులు భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన న్యూ కాలనీ యూత్ కమిటీ సభ్యులు

News

Posted on 2024-09-15 19:46:33

Share: Share


గణేష్ నవరాత్రులు భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన న్యూ కాలనీ యూత్ కమిటీ సభ్యులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం న్యూ మాల కాలనీ (న్యూ కాలనీ)లో గణేష్ నవరాత్రుల్లో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన విగ్రహ దాత మంద నరసయ్య దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు పాపకొల్లు మాజీ సర్పంచ్ భూక్యా చందా కుటుంబ సభ్యులు  మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించినారు. జరుగుతున్న గణేష్ నవరాత్రులలో భాగంగా నేటిరోజు ఆదివారం  మధ్యాహ్నం  అన్నదాన కార్యక్రమంనిర్వహించబడింది.

ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో న్యూ కాలనీ యూత్ కమిటీ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Image 1

కేసీఆర్ పై కవిత సంచలన వ్యాఖ్యలు

Posted On 2026-04-25 11:37:20

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర సేన ( టిఆర్ఎస్ )

Posted On 2026-04-25 11:28:47

Readmore >
Image 1

కలెక్టరేట్ లో కీచకుడు

Posted On 2026-04-25 10:11:42

Readmore >
Image 1

నూతన మీడియా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-25 08:24:31

Readmore >
Image 1

ప్రతి ఇంటి సమాచారం నమోదు… మన అందరి ప్రథమ కర్తవ్యం... జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

Posted On 2026-04-24 22:25:39

Readmore >
Image 1

హిందూ బంధువులారా కదలిరండి ...

Posted On 2026-04-24 22:20:16

Readmore >
Image 1

బూర్గంపాడు మండలం : పేకాట స్థావరాలపై సిసిఎస్ పోలీసులు మెరుపు దాడి

Posted On 2026-04-24 22:18:33

Readmore >
Image 1

ద్విచక్ర వాహనం చోరి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, సిబ్బంది

Posted On 2026-04-24 19:11:00

Readmore >
Image 1

వేములవాడ రాజన్న ఆలయంలో డీజీపీ ప్రత్యేక పూజలు

Posted On 2026-04-24 17:56:12

Readmore >
Image 1

ఆన్‌లైన్ రమ్మీ వ్యసనం… ఐదుగురి ప్రాణాలు బలి!

Posted On 2026-04-24 17:22:03

Readmore >