Posted on 2024-09-30 19:02:21
శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రం దేవాలయానికి భారి విరాళం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్ నగర్ పట్టణానికి చెందిన వ్యాపారి ఆకుల వెంకటేశం ధర్మపత్ని ఆకుల అరుణ ఇచ్చారు. ఆకుల అరుణ వెంకటేశం కుమారుడు కీర్తిశేషులు ఆకుల రాఘవేంద్ర జ్ఞాపకార్థం దేవాలయంలోని శ్రీ మహాలక్ష్మి దేవి, శ్రీ వినాయక స్వామి వార్లకు 9 లక్షల రూపాయలతో వెండి మకర తోరణాలు చేయించడం జరిగింది. ప్రభలను (మకర తోరణాలను) సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు కల్వ యాద గిరీష్ కు అప్పగించారు. ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆకుల వెంకటేశం , వారి ధర్మపత్ని అరుణ గార్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి కల్వ మురళి, కోశాధికారులు నర్సిని వెంకటేష్, బండారి వజ్ర లింగం, కోవూరు గోపాలకృష్ణ , దాసరి చంద్ర శేఖర్, సలహా సంఘం సభ్యులు పెద్ది రామ్మోహన్ , గజ్జల వినోద్, మెడికల్ రిప్రజెంట్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు..
రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-13 22:31:22
Readmore >
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి : జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
Posted On 2026-04-13 21:33:35
Readmore >
నిషేధిత ఆల్ప్రాజోలామ్ అక్రమ రవాణా భగ్నం – 101 గ్రాముల స్వాధీనం
Posted On 2026-04-13 20:40:46
Readmore >
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు సమాజంలో ప్రతి ఒక్కరికీ మార్గదర్శకం కావాలి : దోర్నాల ప్రవీణ్ కుమార్
Posted On 2026-04-13 20:38:38
Readmore >
రోడ్డు భద్రత – సురక్షితమైన ప్రయాణం ప్రతి ఒక్కరి బాధ్యత : డిఎస్పీ నాగేంద్రచారి
Posted On 2026-04-13 19:58:53
Readmore >