Posted on 2024-10-10 17:11:53
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: కోటమైసమ్మ, గాంధీనగర్, నెహ్రు కాలనీ, గంజీలోని దుర్గామాత ఆలయాలలో పూజా కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి. ఈ కార్యక్రమంలోమున్సిపల్ చైర్మన్ నరేందర్, కౌన్సిలర్ పిల్లి శారద శేఖర్, జూపల్లి కౌషల్య శంకర్, చెట్ల నర్సిములు, మాధురి నందకిశోర్, మామిడిపల్లి ఎంపిటిసి కట్న మాదవి రవిందర్,అడ్డు,చెరుకు శివ మరియు బిఆర్ఎస్ నాయకులు తదితరులు..
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >