Posted on 2024-10-10 17:10:46
శంకుస్థాపన కార్యక్రమంతో పాటు బహిరంగ సభకు ఏర్పాట్లు
సభాస్థలిని పరిశీలించిన శంషాబాద్ డిసిపి రాజేష్
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండల కేంద్రంలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముమ్మర ఏర్పాట్లలో తలమునకులయ్యారు. మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి కోసం జరుపబోయే బహిరంగ సభ సభ స్థలిని ఎమ్మెల్యే వీళ్ళపల్లి శంకర్ తో కలిసి శంషాబాద్ డిసిపి రాజేష్ తదితర పార్టీ శ్రేణులు పరిశీలించారు. అదేవిధంగా పోలీస్ శాఖ మరియు రెవెన్యూ అధికారులతో కలిసి జరగబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కొందుర్గు మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయబోతున్నారు..
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుందర్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు శివశంకర్ గౌడ్,మొహమ్మద్ ఇబ్రహీం,పురుషోత్తం రెడ్డి,శ్రీనివాస్ యాదవ్,మధవులు, మనీష్ తదితరులు పాల్గొన్నారు.
డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే
Posted On 2026-04-11 22:48:59
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:50:42
Readmore >
జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు
Posted On 2026-04-11 19:48:36
Readmore >
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-11 19:47:25
Readmore >
శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం
Posted On 2026-04-11 19:43:57
Readmore >
ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి
Posted On 2026-04-11 17:12:24
Readmore >