| Daily భారత్
Logo




రాష్ట్రస్థాయి కబడ్డీ మరియు యోగ పోటీలకు ఎంపికైన సిరిసిల్ల ZPHS (Girls) విద్యార్థులు

News

Posted on 2024-11-06 18:19:52

Share: Share


రాష్ట్రస్థాయి కబడ్డీ మరియు యోగ పోటీలకు ఎంపికైన సిరిసిల్ల ZPHS (Girls) విద్యార్థులు

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: జిల్లా పరిషత్ (బాలికల) ఉన్నత పాఠశాల గీతానగర్ సిరిసిల్ల లో చదువుతున్న విద్యార్థులు కబడ్డీ లో టీ. రీశ్వంత్, ఐ. దీపక్  మరియు యోగ లో లిఖిత  ఎంపిక, విద్యార్థులు ఆటలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు L. శారదా అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ టీ. సురేష్ ను ప్రధానోపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు ,పాఠశాల ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు అభినందించారు. వీరు ఈనెల 7 నుండి 9 వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగే  కబడ్డీ పోటీల లో విద్యార్థులు పాల్గొనడం జరుగుతుంది SGF సెక్రటరీ నర్రా శ్రీనివాస్ రెడ్డి తెలియజేయడం జరిగింది వీరి ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది.

Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >