| Daily భారత్
Logo




దమ్మపేటలో నాయకపోడు సేవా సంఘం వ్యవస్థాపకులు మద్ది రాంచందర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళిలు

News

Posted on 2025-05-10 11:35:19

Share: Share


దమ్మపేటలో నాయకపోడు సేవా సంఘం వ్యవస్థాపకులు మద్ది రాంచందర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళిలు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేటలో ఈ రోజు ఆదివాసి నాయకపోడు సేవా సంఘం వ్యవస్థాపకులు మద్ది రామచందర్ 25 వ వర్ధంతి సందర్భంగా వారీ చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగినది,ఈ కార్యక్రమంలో నాయకపోడు సేవా సంఘం నాయుకులు తంబళ్ల రవి,యాట్ల శివా,యాట్లా మంగారావు,దాది చంటి,పోతురాజు,అప్పిరెడ్డి వెంకన్నబాబు, కామేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.

Image 1

వడదెబ్బకు మృతి చెందిన పురేటి బ్రహ్మయ్య కుటుంబానికి100 కేజీల బియ్యం

Posted On 2026-06-22 19:49:36

Readmore >
Image 1

వైరా నియోజకవర్గం : కమ్మవారి కల్యాణ మండపంలో బిఆర్ఎస్ పార్టీ ఓటర్ జాబితా సవరణ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Posted On 2026-06-22 19:48:03

Readmore >
Image 1

తలాపున గోదావరి... ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక కరువు!

Posted On 2026-06-22 19:46:38

Readmore >
Image 1

రైతుల ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

Posted On 2026-06-22 19:45:38

Readmore >
Image 1

చెన్నై ట్రాఫిక్ కానిస్టేబుల్ వ్యవహారం : భార్య అమర్చిన రహస్య CCTVలో భర్త

Posted On 2026-06-22 19:44:31

Readmore >
Image 1

నేరెళ్ల పీహెచ్‌సీని సందర్శించిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ పవిత్ర

Posted On 2026-06-22 18:54:32

Readmore >
Image 1

మత్తు వదలండి… మైదానాలు చేరండి”: రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి

Posted On 2026-06-22 16:16:28

Readmore >
Image 1

సూర్యాపేట : గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు

Posted On 2026-06-22 16:03:21

Readmore >
Image 1

తెలంగాణ ఉద్యమంలో వివిధ వర్గాలను, పార్టీలను, ప్రజలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి జయశంకర్

Posted On 2026-06-21 20:15:20

Readmore >
Image 1

పశ్చిమ బెంగాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి, 17 మందికి గాయాలు..!!

Posted On 2026-06-21 19:11:56

Readmore >