Posted on 2025-05-14 21:58:37
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, వారికి కావాల్సిన ప్రోత్సాహకాలు ప్రభుత్వం అందిస్తుందని రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి తెలిపారు.బుదవారం శంకర్ పల్లి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్మన్ ఎలుగంటి మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ మహిళలను సాధికారపరచడం మరియు వారిని ఆర్థికంగా స్వతంత్రులుగా చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ క్యాంటీన్లు స్థానిక మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి, వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తాయి మరియు స్వయం ఉపాధిని సాధించడంలో సహాయపడతాయి అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు,పార్టీ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు...
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >