| Daily భారత్
Logo




కురవిలో చెక్ పోస్ట్ ప్రారంభించిన మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వయ్య

News

Posted on 2025-05-14 20:33:21

Share: Share


కురవిలో చెక్ పోస్ట్ ప్రారంభించిన మహబూబాబాద్ రూరల్ సిఐ సర్వయ్య

డైలీ భారత్, మహబూబాబాద్: జూన్ 6 న బక్రీద్ పండగ సందర్భంగా  అక్రమంగా పశువుల రవాణా జరగకుండా ఉండుటకు కురవిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద  కురవి పోలీస్ వారి ఆధ్వర్యం లో  చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది

ఈ కార్యక్రమం లో కురవి ఎస్ఐ గండ్రాతి సతీష్, పిఎస్ఐ కృష్ణారెడ్డి, ఏఎస్ఐ వెంకన్న, హెచ్ సి జూనీమియా, కానిస్టేబుల్ లు కాశీరం, హరిబాబు పాల్గొన్నారు.

Image 1

కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?

Posted On 2026-06-23 21:51:35

Readmore >
Image 1

నకిలీ పత్రాలతో ఇల్లు రిజిస్ట్రేషన్

Posted On 2026-06-23 21:29:53

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన ఎస్ ఐ

Posted On 2026-06-23 21:20:58

Readmore >
Image 1

పెట్రోల్ బాటిళ్ల కలకలం... అప్రమత్తమైన పోలీసులు..

Posted On 2026-06-23 21:07:27

Readmore >
Image 1

గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-06-23 21:06:00

Readmore >
Image 1

వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు

Posted On 2026-06-23 21:04:41

Readmore >
Image 1

అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు

Posted On 2026-06-23 17:05:00

Readmore >
Image 1

ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-06-23 17:03:43

Readmore >
Image 1

డాలర్ల ఆశ చూపి.. నిలువునా దోచేశారు

Posted On 2026-06-23 16:36:49

Readmore >
Image 1

నిజామాబాద్ ఎక్సైజ్ శాఖలో ఏం జరుగుతుంది...

Posted On 2026-06-23 13:31:34

Readmore >