Posted on 2025-06-07 02:08:27
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుండ్రుగొండ మండలంగానుగపాడు సొసైటీ వైస్ చైర్మన్ భూపతి ధనలక్ష్మికుటుంబ సమేతంగా మేడారం సమ్మక్క సారలమ్మ కు నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించిన అనంతరం భక్తి శక్తులతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ తొలి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు రైతులు ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఎలా అయితే ఉన్నారో అలా ఉండాలని మళ్లీ ముఖ్యమంత్రి కావాలని పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రావికంపాడు గ్రామ శాఖ బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు . భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూపతి శ్రీనివాసరావు చండ్రుగొండ మండల బి ఆర్ ఎస్ పార్టీ ఉపాధ్యక్షులు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్
Posted On 2026-04-09 15:19:40
Readmore >
చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు
Posted On 2026-04-09 14:11:13
Readmore >
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >