Posted on 2025-06-08 07:33:42
డైలీ భారత్,జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62)కన్నుమూశారు. కొన్నిరోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాగంటి ఈరోజు ఉదయం 5:45 గంటలకు తుదిశ్వాస విడిచారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) ఈరోజు ఉదయం ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి చనిపోవడంతో కుటుంబంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి విషాదఛాయలు అలుముకున్నాయి. టీడీపీ నుంచి ఒక్కసారి, బీఆర్ఎస్ నుంచి రెండుసార్లు వరుసగా మూడుసార్లు గెలిచిన మాస్ లీడర్ మాగంటి. కిడ్నీ, గుండె సమస్యలతో బాధపడుతున్న ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం 5:45 గంటలకు తుదిశ్వాస విడిచారు.
గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్, డీ-అడిక్షన్ సెంటర్కు తరలింపు
Posted On 2026-04-10 21:55:23
Readmore >
సెల్ టవర్ బ్యాటరీల చోరీలకు పాల్పడతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు
Posted On 2026-04-10 21:17:45
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
Posted On 2026-04-10 21:16:25
Readmore >
అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు టాక్టర్లు పట్టుకున్న చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-04-10 20:50:16
Readmore >
బాన్సువాడ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-04-10 20:41:31
Readmore >
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోచింగ్ లో ఫీజు రాయితీ
Posted On 2026-04-10 20:39:34
Readmore >
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా యోగా తరగతి నిర్వహణ
Posted On 2026-04-10 18:20:34
Readmore >