Posted on 2025-07-13 12:26:59
అన్నదాన కార్యక్రమం నిర్వహణ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని ముబారక్ నగర్ పరిధిలోని తారక్ నగర్ ప్రాంతంలో ఉన్న పోలేరమ్మ దేవాలయంలో ఉదయం తెల్లవారుజామున నుండి భక్తులు ఆషాడ మాసం, ఊర పండగ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారికి అభిషేక పూజ, అర్చన కార్యక్రమాలు నిర్వహించారు. అదే కాలనీ కి చెందిన యాదవ రెడ్డి, ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆయన మాట్లాడుతూ ఎంతో మహిమ గల పోలేరమ్మ తల్లి భక్తుల కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి పొందిందని ఆలయ నిర్మాణం చేపట్టిన నుండి తమ తారక నగర్ ప్రాంతంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఆరోగ్య సమస్యలు రాకుండా ఆ పోలేరమ్మ తల్లి కాపాడుతూ వస్తుందని, అలాగే పాడిపంట సమృద్ధిగా చూడాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు వారు పేర్కొన్నారు. అన్నదానం నిర్వహించిన సందర్భంగా భక్తుల నుండి విశేష స్పందన లభించిందని వారు అన్నారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు రవికుమార్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >