Posted on 2025-07-21 12:43:34
డైలీ భారత్, తమిళనాడు డెస్క్: తన ప్రియురాలు మరొకరితో మాట్లాడుతోందని ఓ ప్రియుడు ఉన్మాదిగా మారాడు. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. నాగపట్నంకు చెందిన దినేశ్ (27), సౌందర్య (25) ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాయి. అయితే సౌందర్య మరో యువకుడితో చనువుగా ఉండటం దినేశ్ దృష్టికి వచ్చింది. దినేశ్ మందలించినా సౌందర్య మాట వినలేదు. ఈ క్రమంలో వారి మధ్య గొడవ జరగగా.. కత్తితో పొడిచి చంపి పరారయ్యారు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >