Posted on 2025-07-21 19:01:01
నిరసన దీక్ష విరమణ...
బస్టాండ్ ఉంటుంది
బస్టాండ్ ని అభివృద్ధి చేస్తాం త్వరలోనే బస్టాండ్ లోపలకి బస్సులు రాకపోకలు కొనసాగుతాయి
ఇ రోజు నుంచే సత్తుపల్లి నుండి అశ్వరావుపేట వెళ్లే ప్రతి ఆర్డినరీ బస్సు దమ్మపేటకి వస్తది అని హామీ
డైలీ భారత్, దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో బస్టాండ్ పరిరక్షణకై గత 22రోజుల నుంచి చేస్తున్నటువంటి రిలే నిరాహార దీక్షకు స్థానిక ఎమ్మెల్యే&ఆర్టీసీ యాజమాన్యం స్పందించి ఈరోజు ఆర్టీసీ డిఎం రాజ్యలక్ష్మి గారు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేయడం జరిగినది,వారు మాట్లాడుతూ బస్టాండ్ త్వరలోనే అభివృద్ధి చేస్తామని బస్సులు లోపలికి వెళ్లి వచ్చేలా తయారు చేస్తామని అశ్వరావుపేట నుండి సత్తుపల్లి వెళ్లే బస్సులు దమ్మపేట బస్టాండ్ లోపలికి వచ్చి వెళ్లేలా చేస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించడం జరిగినది,స్పందించిన ఆర్టీసీ యాజమాన్యానికి స్థానిక ఎమ్మెల్యే గారికి బస్టాండ్ పరిరక్షణ కమిటీ తరుపున ధన్యవాదాలు తెలిపారు,22 రోజులు గా దీక్షకు మద్దతు తెలిపిన గ్రామస్తులకు,మీడియా మిత్రులకు ధన్యవాదములు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >