| Daily భారత్
Logo




వర్షాకాలం సీజన్లో ప్రజలు ఏక్కడైనా ఇబ్బందులు పడితే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమస్యను తెలపండి : జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

News

Posted on 2025-07-22 21:25:56

Share: Share


వర్షాకాలం సీజన్లో ప్రజలు ఏక్కడైనా ఇబ్బందులు పడితే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమస్యను తెలపండి : జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ప్రస్తుత వర్షాకాల సీజన్లో నిజామాబాద్ జిల్లాలో ఎక్కడైనా ప్రజలకు ఇబ్బందులు ఏర్పడితే, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్: 08462 -220183 కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. ఈ కంట్రోల్ రూమ్ నిరంతరం 24 గంటలు పని చేస్తుందని, ఏ సమయంలోనైనా ప్రజలు ఫోన్ ద్వారా సమాచారం తెలుపవచ్చని అన్నారు. సమాచారం అందించిన వెంటనే వర్షాల తాకిడికి లోనైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేలా ఆయా శాఖల అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేశామని కలెక్టర్ తెలిపారు.

Image 1

అట్ట పుట్టల వితరణ

Posted On 2026-06-15 17:36:41

Readmore >
Image 1

నాంపల్లి గుట్టకు పర్యాటక శోభ

Posted On 2026-06-15 17:30:59

Readmore >
Image 1

సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Posted On 2026-06-15 16:21:06

Readmore >
Image 1

బాల్య వివాహం బతుకు ఆగంపై రాష్ట్రవ్యాప్త పోరు

Posted On 2026-06-15 16:17:49

Readmore >
Image 1

భారత్‌ DNAలోనే ఇన్నోవేషన్‌ : మోదీ

Posted On 2026-06-15 13:25:48

Readmore >
Image 1

కేదార్‌నాథ్ భక్తులకు శుభవార్త... 9 గంటల ప్రయాణం ఇక 36 నిమిషాల్లో!

Posted On 2026-06-15 13:22:45

Readmore >
Image 1

అర్ధరాత్రి రైలులో దొంగల బీభత్సం..

Posted On 2026-06-15 09:51:53

Readmore >
Image 1

మెట్‌పల్లి తహసీల్దార్ సంతకం ఫోర్జరీ కేసులో నలుగురు అరెస్ట్

Posted On 2026-06-15 09:46:59

Readmore >
Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >