| Daily భారత్
Logo




కేంద్ర బిజెపి ప్రభుత్వ నిరంకుశ విధానాలు నశించాలి

News

Posted on 2023-12-22 19:24:57

Share: Share


కేంద్ర బిజెపి ప్రభుత్వ నిరంకుశ విధానాలు నశించాలి

మూషం రమేష్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :ప్రతిపక్ష పార్టీల ఎంపీలను ఆప్రజాస్వామికంగా పార్లమెంటు నుండి సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూషం రమేష్ గారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో పార్లమెంటు సమావేశాల సందర్భంగా పార్లమెంటులో జరిగిన పొగ బాంబు ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంటులో ఈ విషయంపై చర్చకు పట్టుబడిన 141 మంది ప్రతిపక్ష పార్టీల ఎంపీలను పార్లమెంట్ లో తన మంద బలం చూసుకొని నిరంకుశంగా , నియంతృత్వ ధోరణితో  పార్లమెంటు నుండి సస్పెండ్ చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఎంపీలపై వేసిన సస్పెన్షన్ వేటును ఎత్తివేయాలని కేంద్ర బిజెపి ప్రభుత్వం ఇప్పటికైనా నిరంకుశ విధానాలను మానుకొని ప్రజాస్వామ్య బద్దంగా పాలన కొనసాగించాలని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఈ నిరంకుశ బీజేపీ ప్రభుత్వానికి ప్రజలందరూ బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి , కోడం రమణ , జవ్వాజి విమల , గురజాల శ్రీధర్ , రామంచ అశోక్ , ఎలిగేటి రాజశేఖర్ , మల్యాల నర్సయ్య , నక్క దేవదాస్ , దాసరి రూప , బెజుగం సురేష్ , మోర తిరుపతి , పోచమల్లు , సంపత్ , బాబు  తదితరులు పాల్గొన్నారు

Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >