Posted on 2025-08-23 07:53:25
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల యువత సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా కామారెడ్డిలో పురుషులకు వల వేస్తూ, నగ్న వీడియోలు తీస్తూ డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్న ఓ ముఠా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా కారణంగా గతంలో నిజామాబాద్లో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. పురుషులతో లైంగికంగా కలిసే అబ్బాయిలే టార్గెట్ గా ట్రాప్ చేస్తున్నారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >