| Daily భారత్
Logo




పురుషులకు వలవేస్తూ డబ్బులు లాగుతున్న ముఠా పట్ల అప్రమత్తంగా ఉండాలి

News

Posted on 2025-08-23 07:53:25

Share: Share


పురుషులకు వలవేస్తూ డబ్బులు లాగుతున్న ముఠా పట్ల అప్రమత్తంగా ఉండాలి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల యువత సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తాజాగా కామారెడ్డిలో పురుషులకు వల వేస్తూ, నగ్న వీడియోలు తీస్తూ డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తున్న ఓ ముఠా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ముఠా కారణంగా గతంలో నిజామాబాద్లో ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం. పురుషులతో లైంగికంగా కలిసే అబ్బాయిలే టార్గెట్ గా ట్రాప్ చేస్తున్నారు.

Image 1

ప్రతి చుక్క విలువైనదే : సిరిసిల్లలో జల సంరక్షణ ప్రతిజ్ఞ

Posted On 2026-07-12 17:19:03

Readmore >
Image 1

విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి

Posted On 2026-07-12 16:55:14

Readmore >
Image 1

బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం

Posted On 2026-07-12 16:48:16

Readmore >
Image 1

కొత్తగూడెంలో జనసేన జెండా రెపరెప

Posted On 2026-07-12 16:40:00

Readmore >
Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >