| Daily భారత్
Logo




ఒకవైపు భారీ వాన.. మరోవైపు మండపాలకు తరలి వెళ్తున్న గణనాథులు

News

Posted on 2025-08-27 14:04:24

Share: Share


ఒకవైపు భారీ వాన.. మరోవైపు మండపాలకు తరలి వెళ్తున్న గణనాథులు

వినాయక చవితి రోజు ప్రజలు పరీక్ష పెడుతున్న విగ్నేశ్వరుడు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:  కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలకు చెందిన ప్రజలు తెల్లవారుజాము నుండి ఏకధాటిగా కురుస్తున్న ఏమి చేయాలో గణపతి పూజ ఎలా నిర్వహించాలో తెలియక భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో సాధారణంగా వర్షపాతం కురుస్తున్నప్పటికీ, కామారెడ్డి జిల్లాలో బుధవారం ఉదయం తెల్లవారుజామున మూడు గంటల నుండి ఆ జిల్లా ప్రజలు ఏక దాటిగా కురుస్తున్న   వర్షానికి నరకాన్ని చూస్తున్నారు. మరోవైపు నిజామాబాద్ జిల్లాలో వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాలను తరలించేందుకు ఆయా గణేష్ మండలి నిర్వాహకులు జిల్లావ్యాప్తంగా నలుమూలల ప్రాంతాల నుండి భారీ వినాయక విగ్రహాలను తీసుక వెళ్తున్నారు.

Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >