Posted on 2025-08-28 10:02:31
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి మంజీరా నదిలో భారీ వరద నీరు చేరింది. బోధన్ మండలం కండ్గావ్ నుంచి మహారాష్ట్రకు వెళ్లే మంజీరా వంతెనపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వంతెన పై రాకపోకలు నిలిపివేయబడినట్లు అధికారులు తెలిపారు. ఎవరూ వంతెన పక్కనకు కూడా వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >