| Daily భారత్
Logo




ముగిసిన నరేంద్ర మోడీ తో రేవంత్ రెడ్డి సమావేశం

News

Posted on 2023-12-26 18:29:34

Share: Share


ముగిసిన నరేంద్ర మోడీ తో రేవంత్ రెడ్డి సమావేశం

డైలీ భారత్, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్య మంత్రి భట్టి విక్రమార్కలు మంగళవారం భేటీ అయ్యారు.

తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి ప్రధాని మోడీని కలిసేందుకు మంగళవారం రేవంత్, భట్టిలు ఢిల్లీకి చేరుకు న్నారు.

పిఎం అధికారిక నివాసంలో మోడీతో సమావేశమై.. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించినట్లు తెలుస్తోంది.

అలాగే.. విభజన హామీలు, అభివృద్ధి ప్రాజెక్టులు, రాష్టానికి సంబంధించిన పలు అంశాలపై ఈ సందర్భంగా ప్రధాని మోడీతో చర్చించినట్లు సమాచారం.....

Image 1

రాజన్న ఆలయ అభివృద్ధికి రూ.1,00,116 విరాళం అందజేసిన దంపతులు

Posted On 2026-06-15 06:56:34

Readmore >
Image 1

విద్యుత్ తీగలు అపహరించిన ఐదుగురు నిందితులు అరెస్ట్

Posted On 2026-06-14 20:58:52

Readmore >
Image 1

నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు

Posted On 2026-06-14 20:18:49

Readmore >
Image 1

AIADMK పార్టీకి సినీ నటి గౌతమి రాజీనామా

Posted On 2026-06-14 18:21:15

Readmore >
Image 1

పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి

Posted On 2026-06-14 18:20:08

Readmore >
Image 1

మనిషిని మనిషిని కలిపే మానవతా బంధమే రక్తదానం

Posted On 2026-06-14 18:12:50

Readmore >
Image 1

కువైట్ స్క్రాప్‌యార్డ్‌లో భారీ అగ్నిప్రమాదం...

Posted On 2026-06-14 14:30:52

Readmore >
Image 1

దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం

Posted On 2026-06-14 14:08:47

Readmore >
Image 1

ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు

Posted On 2026-06-14 13:54:26

Readmore >
Image 1

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Posted On 2026-06-14 13:20:56

Readmore >