Posted on 2023-12-26 19:04:27
డైలీ భారత్,తెలంగాణ:
జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం..
నేటి నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు.
ట్రాఫిక్ చలాన్లపై మరో సారి భారీ రాయితీ ఇస్తూ ఆదేశాలు జారీ.
పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను వసూలకు నిర్ణయం
80 శాతం బైక్ లు , ఆటోలకు రాయితీ ఇస్తూ ఆదేశాలు
బస్సు లకు 90%
కార్లకు, హెవీ వెహికల్స్ కు 60 శాతం రాయితీ ఇస్తూ ఆదేశాలు
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >