| Daily భారత్
Logo




నిబంధనల ధిక్కరణ విత్తన కంపెనీల పై చర్యలు చేపట్టండి : రైతు రాష్ట్ర నాయకులు"జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల

News

Posted on 2025-09-24 22:18:55

Share: Share


నిబంధనల ధిక్కరణ విత్తన కంపెనీల పై చర్యలు చేపట్టండి : రైతు రాష్ట్ర నాయకులు"జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల

డైలీ భారత్, జగిత్యాల:చట్ట ప్రకారం కాకుండా ప్రభుత్వ నిబంధనలు ధిక్కరిస్తూ రైతులతో సాగు చేపిస్తున్న విత్తన కంపెనీల పై సంబంధిత ఆర్గనైజర్ ల పై కఠిన చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు నమోదు చేయండి అని రైతు రాష్ట్ర నాయకులు మరియు ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ పరాజితులు "జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల అన్నారు

బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ శాఖ ఉన్నత అధికారి కార్యాలయంలో  డి.ఏ.ఓ  వి.బాస్కర్ కి పిర్యాదు పత్రం సమర్పించి మాట్లాడుతూ

నిబంధానావలికి విరుద్దంగా ఎటువంటి అగ్రిమెంట్ చేసుకోకుండా మాయమాటలు చేప్పి రైతులతో విత్తన కంపెనీల ఆర్గనైజర్ లు సాగు చేపిస్తు రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని  ప్రభుత్వ నిబంధనలు అనుసరించని కంపెనీల పై చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు నమోదు చేసి  కట్టడి చేయాల్సిన అవసరం ఎంతగానో ఉన్నదని వ్యవసాయ శాఖ వెంటనే అందుకు పూనుకోవాలని లేని పక్షంలో  విత్తనోత్పత్తి సాగు చేపడుతున్నవారు నే కాకా వ్యవసాయ రంగం పూడ్చలేని నష్టాలకు గురి అవుతుందని  క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందం ద్వారా పరిశీలిస్తే  వాస్తవాలు  స్పష్టం అవుతాయని అన్నారు అంతేగాకుండా అభ్యుదయ రైతులను ప్రోస్సహించే విధoగా గతంలో మాదిరిగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ముక్యంగా సబ్సిడీలతో పాటు క్షేత్ర పర్యటనలు పై దృష్టి సారించాలని   మరొకటి ఏమనగా ధర్మపురి వ్యవసాయ కార్యలయం అటు మండల ఇటు డివిజన్ కార్యాలయంగా ఉండగా అట్టి కార్యాలయం సవుకార్యల లేమితో పాటు పరిసరాలు  అద్వాన్నంగా ఉన్నాయని ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేపించించాల్సిన అవసరం వ్యవసాయ శాఖ పై ఉందని   జిల్లా అభ్యుదయ రైతులను ఏక తాటి పైకి తీసుకవచ్చి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి జగిత్యాల జిల్లా వ్యవసాయ రంగంలో ప్రథమ స్థానంలో నిలిచేందుకు జిల్లా యంత్రాంగం సహకారం ప్రత్యేకంగా ఉండాలని  కోరాగా జిల్లా వ్యవసాయ శాఖ ను ఉస్సహంగా ఉరకలేపిస్తున్న సదురు అధికారి ప్రతి అంశంలో సానుకూలంగా స్పందించి  వినతి అంశాల పై కులంకషంగా చర్చించారని  అన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు నాయకులు,మల్లాపూర్ మండల ఉత్తమ యువ రైతు  కంది వినోద్ రెడ్డి,మల్లన్న తదితరులు పాల్గొన్నారు. చేసుకోకుండా మాయమాటలు చేప్పి రైతులతో విత్తన కంపెనీల ఆర్గనైజర్ లు సాగు చేపిస్తు గత కొన్నేళ్లుగా ల రైతులను తీవ్రంగా నష్టపరుస్తున్నారని  ప్రభుత్వ నిబంధనలు అనుసరించని కంపెనీల పై చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు నమోదు చేసి  కట్టడి చేయాల్సిన అవసరం ఎంతగానో ఉన్నదని వ్యవసాయ శాఖ వెంటనే అందుకు పూనుకోవాలని లేని పక్షంలో  విత్తనోత్పత్తి సాగు చేపడుతున్నవారు నే కాకా వ్యవసాయ రంగం పూడ్చలేని నష్టాలకు గురి అవుతుందని  క్షేత్రస్థాయిలో ప్రత్యేక బృందం ద్వారా పరిశీలిస్తే  వాస్తవాలు  స్పష్టం అవుతాయని అన్నారు అంతేగాకుండా అభ్యుదయ రైతులను ప్రోస్సహించే విధoగా గతంలో మాదిరిగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని ముక్యంగా సబ్సిడీలతో పాటు క్షేత్ర పర్యటనలు పై దృష్టి సారించాలని   మరొకటి ఏమనగా ధర్మపురి వ్యవసాయ కార్యలయం అటు మండల ఇటు డివిజన్ కార్యాలయంగా ఉండగా అట్టి కార్యాలయం సవుకార్యల లేమితో పాటు పరిసరాలు  అద్వాన్నంగా ఉన్నాయని ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు మంజూరు చేపించించాల్సిన అవసరం వ్యవసాయ శాఖ పై ఉందని   జిల్లా అభ్యుదయ రైతులను ఏక తాటి పైకి తీసుకవచ్చి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి జగిత్యాల జిల్లా వ్యవసాయ రంగంలో ప్రథమ స్థానంలో నిలిచేందుకు జిల్లా యంత్రాంగం సహకారం ప్రత్యేకంగా ఉండాలని  కోరాగా జిల్లా వ్యవసాయ శాఖ ను ఉస్సహంగా ఉరకలేపిస్తున్న సదురు అధికారి ప్రతి అంశంలో సానుకూలంగా స్పందించి  వినతి అంశాల పై కులంకషంగా చర్చించారని  అన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు నాయకులు,మల్లాపూర్ మండల ఉత్తమ యువ రైతు  కంది వినోద్ రెడ్డి,మల్లన్న తదితరులు పాల్గొన్నారు.

Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >