Posted on 2025-09-25 20:07:45
25,230/- నగదు , 15 సెల్ ఫోన్ లు స్వాదినం, 16 మందిని అధీనం లోకి తీసుకొని ఆయా పోలీస్ స్టేషన్లకు ఆపగింత
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఆదేశాల మేరకు గురువారం జిల్లాలో రెండు చోట్ల టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సి సి ఎస్ ఎస్ఐ గోవింద్ , ఎస్సై మహేష్, సిబ్బంది ఆధ్వర్యంలో మెరుపుదాడి నిర్వహించారు. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్రా గ్రామం నందు పేకాట స్థావరం పై రైడ్ చేసి 7 గురు పేకాట రాయుళ్ళు, 7 సెల్ ఫోన్,13,300 రూపాయల నగదును స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం వర్ని ఎస్ హెచ్ ఓ కి అప్పగించారు. అలాగే వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని మోస్రా గ్రామం నందు పేకాట స్థావరం పై రైడ్ చేసి 9 మంది పేకాట రాయుళ్ళు మరియు 8సెల్ ఫోన్లు, 11,930 రూపాయల నగదును స్వాధీనం చేసుకొని తదుపరి చర్యల నిమిత్తం వర్ని ఎస్ హెచ్ ఓ కి అప్పగించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >