Posted on 2025-10-18 15:24:30
అధికార లాంఛనాల మధ్య హత్యకు గురైన కానిస్టేబుల్ అంత్యక్రియలు సిపి వెల్లడి
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:శుక్రవారం రాత్రి పాత రౌడీ షీటర్ రియాజ్ చేతిలో హత్యకు గురై మృతిచెందిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అంత్యక్రియలను అధికార లాంఛనాల మధ్య శనివారం తన స్వగృహం త్రీ టౌన్ పరిదిలోని న్యూ బ్యాంకు కాలనీ లో నివాళులు అర్పించారు. ఈ అంత్యక్రియలలో ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, ఐ.పీ.ఎస్., మల్టీ జోన్ 1, ఐజిపి నార్త్ తెలంగాణ, హైదరాబాద్, నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య, ఐ. పి. ఎస్. హాజరు అయి పోలీస్ శాఖ లాంఛనాలతో అంతిమయాత్రను నిర్వహించారు. అనంతరం ఐజిపి మృతిచెందిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అడిషనల్ డీసీపీ ( అడ్మిన్ ) బస్వారెడ్డి, అదనపు డిసిపి ( ఎ. ఆర్ ) రామచంద్ర రావు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, సిటిసి, సిసిఎస్, ఏసీపీలు , నగర సర్కిల్ ఇన్స్పెక్టర్లు , ఎస్సైలు , స్పెషల్ బ్రాంచ్ ఎస్సైలు, పోలీస్ వెల్ఫేర్ సంఘం ప్రతినిధులు , భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >