Posted on 2024-01-05 20:02:09
డైలీ భారత్, నారాయణపేట:వయసుతో సంబంధం లేకుండా అనేకమంది గుండెపోటుతో మరణిస్తున్నారు.
ఈరోజు నారాయణ పేట జిల్లా ధన్వాడ మండలం కొండాపూర్ గిరిజన గురుకుల పాఠశాలలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది.
10వ తరగతి విద్యార్థి శ్రీకాంత్ గుండెపోటుతో మృతి చెందాడు. అప్పటి వరకు అందరూ విద్యార్థుల తో కలిసి మెలిసి తిరిగిన శ్రీకాంత్ ఉన్నట్లుఉండి కుప్పకూలిపోయాడు.
శ్రీకాంత్ ను హన్వాడ మండలం బుడుగుకొండకు చెందిన విద్యార్థిగా గుర్తిం చారు. పాఠశాల సిబ్బంది సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.
చేతి కొచ్చిన కొడుకు ఇలా చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీర వుతున్నారు
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >