Posted on 2025-10-19 09:49:24
ఎమ్మెల్యేను పూర్ణకుంభంతో ఆహ్వానించిన వేద పండితులు
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: శ్రీ శృంగేరి శంకర మఠం నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో ఆదివారం శ్రీశ్రీశ్రీ జగద్గురు విధుశేఖర భారతి శ్రీ సన్నిధానం అమృత హాస్టల్ లతో శ్రీ లలిత చంద్రమౌళిశ్వర ఆలయ ప్రతిష్ట కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం కన్నుల పండువ గా కొనసాగింది. జగద్గురువుల అమృత హస్తాలచే శిఖర మహా కుంభాభిషేకం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హిందు ఆలయాలు హిందూ దేవతలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందూవు పై ఉందని బాసర లాంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం జరగడం అందులో తాను పాలుపంచుకోవడం తన పూర్వజన్మ సుకృతం అని ఆయన అన్నారు. హిందువులపై, హిందూ ఆలయాలపై దాడులు జరిగితే పేక్షించేది లేదని ఆయన పేర్కొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >