Posted on 2025-10-20 10:00:50
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆదివారం గాలింపు చర్యల్లో భాగంగా అతనికి తీవ్ర గాయాలు కాగా పోలీసులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిమిత్తం తరలించారు.పాత నేరస్థుడు శుక్రవారం రాత్రి సిసిఎస్ కానిస్టేబుల్ ను హత్య చేసిన క్రిమినల్ నేరస్తుడు రియాజ్ సోమవారం తప్పించుకునే క్రమంలో సోమవారం ఉదయం అతనికి కాపలా కాస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ నుండి తుపాకీ లాక్కొని అక్కడున్న వారిని హత్య చేసే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పోలీసులు వెంటనే స్పందించి ఎవరికి ఎలాంటి ప్రాణా నష్టం కలగకుండా రియాజ్ ను సోమవారం ఉదయం పోలీసులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఎన్కౌంటర్ చేసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తుంది. నిందితుడు ఏ ఆర్ కానిస్టేబుల్ నుండి తుపాకులు లాక్కునే సమయంలో అక్కడున్న మిగతా పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో ఆ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇదిలా ఉండగా డ్యూటీలో ఉన్న ఓ కానిస్టేబుల్ ని హత్యచేయడమే కాకుండా 15 హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న రియాజ్ పై కాల్పులు జరిపి హతం చేశారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >