Posted on 2025-10-20 18:45:41
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా దీపావళి సంబరాలు సోమవారం ప్రజలు చిన్నారులు ఎంతో ఆనంద ఉత్సవాల మధ్య ఘనంగా నిర్వహించారు. బాని బానసంచాలు పేలుస్తూ తన ఆనందాన్ని ఘనంగా జరుపుకున్నారు. దీపాల ప్రదిమల దీపాల ప్రమిదలతో ఆలయాలలో దీపాలను వెలిగించారు. అదే విధంగా లక్ష్మీ పూజలు కూడా సోమవారమే దీపావళి పండగ మరింత ప్రత్యేక సూపరు దీపావళి పండగ మరింత ప్రత్యేక శోభను సంతరించుకుంది. నరకాసురుడు అనే రాక్షసురుని సంహరించిన రోజున దీపావళి పండగ జరుపుకుంటారని, పండితులు, దీపావళి పండుగ యొక్క విశిష్టత చెప్పుకుంటారు. ఈ రోజున వ్యాపారస్తులు లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు. దీంతో ఎక్కడ చూసినా బాణ సంచాల పేలుళ్ల శబ్దాలు, గాల్లోకి ఎగిరి వేసే పటాసులను నింగిలోకి ఎగిరి వేశారు. ఆకాశం రంగుల మాయంగా మారింది.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >