Posted on 2025-10-22 14:03:33
డైలీ భారత్, దమ్మన్నపేట:జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు నేడు RBSK ( రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమం) ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు వైద్య అధికారులు Dr. అరుణ, Dr.SK అఖిల్ మరియు పార్మశిష్టు A పవిత్ర ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అని పాటశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీ బోయన్న గారి నారాయణ తెలిపారు ముందుగా విద్యార్థిని విద్యార్థులకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు డబ్బు లేకపోయినా పర్వా లేదు కానీ ఆరోగ్యంగా ఉండాలని సూచించారు వ్యక్తిగత పరిశభ్రత మరియు పరిసరాల పరిశుభ్రత పాటించాలి అని తెలిపారు ఫ్రైడే ( శుక్రవారం ) ను డ్రై డే గా పాటించాలని ఇంటి పరిసరాల్లో నీళ్లు నిలువ లేకుండా చూసుకోవాలని ప్రస్తుతము డెంగ్యూ మలేరియా వ్యాధులు ప్రభలుతున్నాయి కావున వాటి గూర్చి తల్లి తండ్రులకు తెలియ చేస్తూ నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు దోమ తెరలు వాడాలని సూచించారు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో మీరందరూ పాలుపంచుకోవాలని కోరారు
ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్ మారేపల్లి రాజు గుడి కాడి కొమురయ్య శనిగరం నారాయణ అజ్మీర కవిత విద్యార్థులు పాల్గొన్నారు
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >