Posted on 2025-10-28 14:36:15
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:తెలంగాణ రాష్ట్ర పెరిక కుల పెద్దల సలహాలు సంప్రదింపుల తర్వాత సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని నియమించడం జరుగుతుందని జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు సందెల లింగం పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర పేదిరిక కుల సంఘం పెద్దలు హాజరుకానున్నారని కావున జిల్లా వ్యాప్తంగా ఉన్న పెరిక కులస్తులు పెద్ద మొత్తంలో హాలిడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి యువజన, విద్యార్థి, కల్చరల్, మీడియా, డాక్టర్స్, ఇంజనీర్స్, అడ్వకేట్స్,, గెజిటెడ్ అధికారులు,, పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాలలు, యూనివర్సిటీ ల అధ్యాపకులు, సింగరేణి, ఆర్టీసీ,. విద్యుత్ తదితర విభాగాలకు త్వరలోనే అధ్యక్ష, కన్వీనర్, కో కన్వీనర్ ల నియామకం జరుగుతుందని ఆయన వివరించారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >