Posted on 2023-09-11 20:42:25
డైలీ భారత్, మహబూబాబాద్ : ఈరోజు మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ.ఆర్ పోలీస్ సిబ్బంది , స్పెషల్ పార్టీ ,మరియు హోం గార్డ్ ఆఫీసర్స్ తో ఏర్పాటు చేసిన దర్బార్ లో జిల్లా ఎస్పీ జీ.చంద్రమోహన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది యొక్క సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు.
ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి అని అన్నారు.ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ప్రతిష్టాత్మకంగా విధులు నిర్వహించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏ.అర్ డిఎస్పీ విజయ్ ప్రతాప్, అర్.ఐలు అనిల్,భాస్కర్,సొమ్మళ్లు,అర్.ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >