| Daily భారత్
Logo




ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా విధులు నిర్వహించాలి - ఎస్పి జీ. చంద్రమోహన్

News

Posted on 2023-09-11 15:12:25

Share: Share


ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరిగేలా విధులు నిర్వహించాలి - ఎస్పి జీ. చంద్రమోహన్

డైలీ భారత్, మహబూబాబాద్ : ఈరోజు మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ.ఆర్ పోలీస్ సిబ్బంది , స్పెషల్ పార్టీ ,మరియు హోం గార్డ్ ఆఫీసర్స్ తో ఏర్పాటు చేసిన దర్బార్ లో జిల్లా ఎస్పీ జీ.చంద్రమోహన్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది యొక్క సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు.

ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలి అని అన్నారు.ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలుగకుండా ప్రతిష్టాత్మకంగా విధులు నిర్వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏ.అర్ డిఎస్పీ విజయ్ ప్రతాప్, అర్.ఐలు అనిల్,భాస్కర్,సొమ్మళ్లు,అర్.ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు

Image 1

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

Posted On 2026-04-10 01:29:28

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లాలో సిసిఎస్ పోలీసుల మెరుపు దాడి : అక్రమ జూదం ఆడుతున్న నలుగురి అరెస్ట్

Posted On 2026-04-09 15:19:40

Readmore >
Image 1

చిన్నారుల అసాధారణ ప్రతిభ : భగవద్గీత పఠనంలో "ఎలైట్ వరల్డ్ రికార్డ్" సాధించిన అన్నదమ్ములు

Posted On 2026-04-09 14:11:13

Readmore >
Image 1

ఘనంగా పి ఆర్ టి యు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Posted On 2026-04-09 12:29:36

Readmore >
Image 1

కామారెడ్డి వైద్యుడికి రాష్ట్ర స్థాయి గౌరవం

Posted On 2026-04-09 12:28:28

Readmore >
Image 1

గంటల వ్యవధిలోనే మిస్సింగ్ బాలిక ఆచూకీ లభ్యం

Posted On 2026-04-09 12:04:35

Readmore >
Image 1

ఈవీఎం గోదాం ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

Posted On 2026-04-09 11:56:29

Readmore >
Image 1

యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి

Posted On 2026-04-09 06:18:50

Readmore >
Image 1

సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయిన ఎమ్మెల్యే

Posted On 2026-04-09 06:13:27

Readmore >
Image 1

తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం

Posted On 2026-04-09 06:00:41

Readmore >