Posted on 2024-01-09 14:23:51
డైలీ భారత్, సిద్దిపేట : సిద్దిపేట జిల్లాలో కారు అదుపు తప్పి డీవైడర్కు ఢీకొని రోడ్డు పక్కన కాలువలో పడిపోయింది.
ప్రమాద సమయంలో కారులో డ్రైవర్తో పాటు మరో ఇద్దరు ఉండగా ఒకరు సంఘటనా స్థలంలోనే మృతి చెందాగా మిగతా ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా.. బెజ్జంకి క్రాసింగ్ రాజీవ్ రహదారిపై మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వైపు వస్తుండగా కారు డివైడర్ను ఢీకొని కాలువలో పడిపో యిందని స్థానికులు తెలిపారు.
కారులో ఉన్న ముగ్గురిలో, ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఒకరు మృతి చెందారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించి.. కాలువలో నుండి బయటకు తీసే పనిలో పోలీసులు ఉన్నారు.
కాగా ఈ ప్రమాదానికి గురైన వారిని జగిత్యాల జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >