Posted on 2025-11-11 14:13:53
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 18వ తేదిన స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం లో నిర్వహించడం జరుగుతుందని, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మద్దుకూరి సాయిబాబు, కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మంగళవారం ఇందూరు యువత కార్యలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, ప్రధాన కార్యదర్శి వాలా బాలకిషన్ ఓ ప్రకటనలో తెలిపారు.
14 ఏండ్లుగా నిర్విరామైన సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇందూరు యువత 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని మానవత్వపు గుండె నీడన-2025 పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు సామాజిక సేవా కార్యక్రమాలవైపుగా ప్రతి ఒక్కరిని నడిపే దిశగా ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వాలా బాలకిషన్, కార్యదర్శి రాచర్ల రాజేష్ శర్మ, డా.కాసర్ల నరేష్ రావ్, దర్శనం రాజు, చందా జగన్ మోహన్, సిర్పలింగం, రవి, తదితరులు పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 16:09:21
Readmore >